తిరుపతి అసెంబ్లీ ఇన్‌ఛార్జి‌ నియామకంపై కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ చేసిన ఏపీ టీడీపీ చీఫ్

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మన్నెం శ్రీనివాస ప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

తిరుపతి అసెంబ్లీ ఇన్‌ఛార్జి‌ నియామకంపై కీలక నిర్ణయం.. ఆదేశాలు జారీ చేసిన ఏపీ టీడీపీ చీఫ్
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మన్నెం శ్రీనివాస ప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.