తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్.. ఢిల్లీలో పట్టుకున్న పోలీసులు!
తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్.. ఢిల్లీలో పట్టుకున్న పోలీసులు!
ఢిల్లీ పోలీసులు భారీ ఎర్రచందనం స్మగ్లింగ్ రాకెట్ను భగ్నం చేశారు. తిరుపతి నుండి అక్రమంగా తరలిస్తున్న 10 టన్నుల ఎర్రచందనం దుంగలను ఢిల్లీ STF స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. దీని విలువ మార్కెట్లో కోట్లలో ఉంటుందని అంచనా.
ఢిల్లీ పోలీసులు భారీ ఎర్రచందనం స్మగ్లింగ్ రాకెట్ను భగ్నం చేశారు. తిరుపతి నుండి అక్రమంగా తరలిస్తున్న 10 టన్నుల ఎర్రచందనం దుంగలను ఢిల్లీ STF స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. దీని విలువ మార్కెట్లో కోట్లలో ఉంటుందని అంచనా.