ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)కు జిల్లా అధికారులు పలువురు గైర్హాజరు కావడంపై కలెక్టర్ పి.రాజాబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని మీకోసం హాలులో నిర్వహించిన కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు డుమ్మా కొట్టారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)కు జిల్లా అధికారులు పలువురు గైర్హాజరు కావడంపై కలెక్టర్ పి.రాజాబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని మీకోసం హాలులో నిర్వహించిన కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు డుమ్మా కొట్టారు.