రోడ్డు ప్రమాదాలు ఈ సమయాల్లోనే ఎక్కువ.. ఆరు గంటలు యమ డేంజర్..
రోడ్డు ప్రమాదాలు ఈ సమయాల్లోనే ఎక్కువ.. ఆరు గంటలు యమ డేంజర్..
తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు పెరగడానికి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఉన్న ఆరు గంటల సమయమే ప్రధాన కారణమని ఎన్సీఆర్బీ (NCRB) 2023 నివేదిక తెలిపింది. మొత్తం ప్రమాదాల్లో 75 శాతం ఈ సమయంలోనే జరుగుతున్నాయి. రాష్ట్రంలో 2023లో 22,903 ప్రమాదాల్లో 7,660 మంది మరణించారు. అతి వేగం, నిర్లక్ష్యం వంటి కారణాల వల్లే ప్రమాదాలు అధికమవుతున్నాయి. నిత్యం 40 బైక్ యాక్సిడెంట్లలో 11 మంది చనిపోతున్నారు.
తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు పెరగడానికి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఉన్న ఆరు గంటల సమయమే ప్రధాన కారణమని ఎన్సీఆర్బీ (NCRB) 2023 నివేదిక తెలిపింది. మొత్తం ప్రమాదాల్లో 75 శాతం ఈ సమయంలోనే జరుగుతున్నాయి. రాష్ట్రంలో 2023లో 22,903 ప్రమాదాల్లో 7,660 మంది మరణించారు. అతి వేగం, నిర్లక్ష్యం వంటి కారణాల వల్లే ప్రమాదాలు అధికమవుతున్నాయి. నిత్యం 40 బైక్ యాక్సిడెంట్లలో 11 మంది చనిపోతున్నారు.