వరల్డ్‌‌వైడ్‌‌గా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు.. మిరాయ్‌‌ టీమ్‌‌కు దిల్ రాజు అభినందనలు

తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ‘మిరాయ్‌‌’ చిత్రం సెప్టెంబర్ 12న విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా నిర్మాత దిల్ రాజు ‘మిరాయ్’ టీమ్‌‌ను అభినందించారు.

వరల్డ్‌‌వైడ్‌‌గా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు.. మిరాయ్‌‌ టీమ్‌‌కు దిల్ రాజు అభినందనలు
తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ‘మిరాయ్‌‌’ చిత్రం సెప్టెంబర్ 12న విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా నిర్మాత దిల్ రాజు ‘మిరాయ్’ టీమ్‌‌ను అభినందించారు.