SBI 2047 Target: 2047 నాటికి జీడీపీలో 25 శాతం ఆస్తులు లక్ష్యం
అభివృద్ధి కోసం ప్రభుత్వ రంగంలోని అతి పెద్ద బ్యాంక్ ఎస్బీఐ భారీ లక్ష్యాలను పెట్టుకుంది. ఇందుకోసం ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని నిర్ణయించింది. ‘వికసిత్ భారత్’ సాధనకు నిర్దేశించుకున్న...
