ఎంతటి విషాదం.. ఆరోగ్యం బాలేక ఆస్పత్రికెళ్తే అనుకోని ప్రమాదం, ఆరుగురు రోగులు మృతి

జైపూర్‌లోని ప్రముఖ సవాయి మాన్ సింగ్ హాస్పిటల్ ట్రౌమా సెంటర్‌లోని ఐసీయూలో ఆదివారం అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో.. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సంఘటనా స్థలాన్ని సందర్శించగా.. రోగుల సహాయకులు ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఎంతటి విషాదం.. ఆరోగ్యం బాలేక ఆస్పత్రికెళ్తే అనుకోని ప్రమాదం, ఆరుగురు రోగులు మృతి
జైపూర్‌లోని ప్రముఖ సవాయి మాన్ సింగ్ హాస్పిటల్ ట్రౌమా సెంటర్‌లోని ఐసీయూలో ఆదివారం అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో.. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సంఘటనా స్థలాన్ని సందర్శించగా.. రోగుల సహాయకులు ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు.