భారత్‌తో మ్యాచ్ తర్వాత పాక్ బ్యాటర్‌కు షాక్ ఇచ్చిన ఐసీసీ..!

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో భారత్‌తో మ్యాచ్‌లో ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ బ్యాటర్ సిద్రా ఆమిన్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ మ్యాచ్‌లో ఔట్ అయిన తర్వాత ఆమిన్.. బ్యాట్‌ను పిచ్‌పై గట్టిగా కొట్టింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై మ్యాచ్ రిఫరీ.. ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమిన్.. తప్పిదానికి పాల్పడ్డట్లు ఐసీసీ గుర్తించింది. ఆమె ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ కేటాయించింది.

భారత్‌తో మ్యాచ్ తర్వాత పాక్ బ్యాటర్‌కు షాక్ ఇచ్చిన ఐసీసీ..!
మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో భారత్‌తో మ్యాచ్‌లో ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ బ్యాటర్ సిద్రా ఆమిన్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ మ్యాచ్‌లో ఔట్ అయిన తర్వాత ఆమిన్.. బ్యాట్‌ను పిచ్‌పై గట్టిగా కొట్టింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై మ్యాచ్ రిఫరీ.. ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమిన్.. తప్పిదానికి పాల్పడ్డట్లు ఐసీసీ గుర్తించింది. ఆమె ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ కేటాయించింది.