దేశ అత్యున్నత న్యాయ స్థానంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కోర్టులో వాదనలు జరుగుతుండగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే ఓ లాయర్ షూ విసరడం సంచలనం రేపింది. విష్ణుమూర్తి విగ్రహం కేసులో సీజేఐ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తగా.. ఈ క్రమంలోనే ఏకంగా కోర్టులోనే ఈ దాడి జరగడం పెను దుమారం రేపుతోంది. సీజేఐపైకి షూ విసిరిన లాయర్.. సనాతన ధర్మానికి అనుకూలంగా నినాదాలు చేశాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది.. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
దేశ అత్యున్నత న్యాయ స్థానంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కోర్టులో వాదనలు జరుగుతుండగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే ఓ లాయర్ షూ విసరడం సంచలనం రేపింది. విష్ణుమూర్తి విగ్రహం కేసులో సీజేఐ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తగా.. ఈ క్రమంలోనే ఏకంగా కోర్టులోనే ఈ దాడి జరగడం పెను దుమారం రేపుతోంది. సీజేఐపైకి షూ విసిరిన లాయర్.. సనాతన ధర్మానికి అనుకూలంగా నినాదాలు చేశాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది.. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.