తీరప్రాంత పరిరక్షణ, భద్రతపై సీఐ ఎస్ఎఫ్ బృందం అవగాహనే లక్ష్యంగా సైకిల్యాత్ర నిర్వహిస్తోందని, ఆయా ప్రాంతాల్లో గల సమస్యలను గుర్తించిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. వందేమాతరం గీతం ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఐఎస్ఎఫ్ బృందం దేశవ్యాప్తంగా చేపట్టిన కోస్టల్ సైక్లోథాన్ యాత్ర గురువారం రాత్రి అరసవల్లికి చేరుకుంది.
తీరప్రాంత పరిరక్షణ, భద్రతపై సీఐ ఎస్ఎఫ్ బృందం అవగాహనే లక్ష్యంగా సైకిల్యాత్ర నిర్వహిస్తోందని, ఆయా ప్రాంతాల్లో గల సమస్యలను గుర్తించిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. వందేమాతరం గీతం ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఐఎస్ఎఫ్ బృందం దేశవ్యాప్తంగా చేపట్టిన కోస్టల్ సైక్లోథాన్ యాత్ర గురువారం రాత్రి అరసవల్లికి చేరుకుంది.