పింఛన్లు కోరుతూ 55 దరఖాస్తులు

మండల కేంద్రం ఎల్‌.కోటలో ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇంటి వద్ద శుక్రవారం నిర్వహించి న ప్రజాదర్బార్‌కు పింఛన్లు కోరుతూ ప్రజల నుంచి 55 దరఖాస్తులు వచ్చాయి.

పింఛన్లు కోరుతూ 55 దరఖాస్తులు
మండల కేంద్రం ఎల్‌.కోటలో ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఇంటి వద్ద శుక్రవారం నిర్వహించి న ప్రజాదర్బార్‌కు పింఛన్లు కోరుతూ ప్రజల నుంచి 55 దరఖాస్తులు వచ్చాయి.