రైలు ఢీకొని వ్యక్తి మృతి

గరివిడి మండలం కొండపల్లిపురం సమీపంలో సోమవారం రైలు ఢీకొన్న ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన చందక ఆదినారా యణ(55) అక్కడికక్కడే మృతిచెందారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి
గరివిడి మండలం కొండపల్లిపురం సమీపంలో సోమవారం రైలు ఢీకొన్న ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన చందక ఆదినారా యణ(55) అక్కడికక్కడే మృతిచెందారు.