ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్వోఎఫ్ఆర్ చట్టంకు లోబడే పోడు భూముల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎడగట్ట గ్రామంలో నిబంధనలకు అతిక్రమించి అటవీ భూములను సాగు చేస్తున్న పోడు సాగుదారులతో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్వోఎఫ్ఆర్ చట్టంకు లోబడే పోడు భూముల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎడగట్ట గ్రామంలో నిబంధనలకు అతిక్రమించి అటవీ భూములను సాగు చేస్తున్న పోడు సాగుదారులతో ఆయన మాట్లాడారు.