వైద్యులు , సిబ్బంది సమయ పాలన పాటించాలి

వైద్యులు , సిబ్బంది సమయ పాలన పాటించాలని డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానాలను ఆకస్మికంగా సందర్శించారు.

వైద్యులు , సిబ్బంది సమయ పాలన పాటించాలి
వైద్యులు , సిబ్బంది సమయ పాలన పాటించాలని డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానాలను ఆకస్మికంగా సందర్శించారు.