పదోతరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాల

పదోతరగతి పరీక్షల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని ప్రతి విద్యార్థి పాసవ్వాలని, వందశాతం ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు.

పదోతరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాల
పదోతరగతి పరీక్షల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని ప్రతి విద్యార్థి పాసవ్వాలని, వందశాతం ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు.