ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ నౌకపై దాడి.. భారతీయుడు మృతి

ఓమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ నౌకపై గుర్తుతెలియని డ్రోన్ బోటు దాడి చేసింది. ఈ ఘటనలో నౌకలో మంటలు చెలరేగి, అందులోని సిబ్బంది ఒకరు చనిపోయారు. ఈ ఘటనపై ఒమన్ ఓ ప్రకటన చేసింది. తమ తీరానికి సమీపంలో జరిగన ఈ దాడిలో భారతీయుడు ఒకరు చనిపోయినట్టు తెలిపింది. దీనికి ముందు శనివారం ఒమన్ పోర్టుపై దాడి జరిగింది. కానీ, ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ స్పష్టం చేసింది.

ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ నౌకపై దాడి.. భారతీయుడు మృతి
ఓమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్ నౌకపై గుర్తుతెలియని డ్రోన్ బోటు దాడి చేసింది. ఈ ఘటనలో నౌకలో మంటలు చెలరేగి, అందులోని సిబ్బంది ఒకరు చనిపోయారు. ఈ ఘటనపై ఒమన్ ఓ ప్రకటన చేసింది. తమ తీరానికి సమీపంలో జరిగన ఈ దాడిలో భారతీయుడు ఒకరు చనిపోయినట్టు తెలిపింది. దీనికి ముందు శనివారం ఒమన్ పోర్టుపై దాడి జరిగింది. కానీ, ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ స్పష్టం చేసింది.