దర్యాప్తు అధికారి ఎదుట హజరుకండి: ఐపీఎస్ అధికారికి హైకోర్టు ఆదేశం
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ముందు హాజరు కావాలని బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ను హైకోర్టు ఆదేశించింది.