పునర్విభజనపై పునరాలోచించాలి.. ఏర్పాటు చేసిన వాటిని తీసేస్తే సమస్యలు వస్తాయి

మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు: కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, జిల్లాల తొలగింపు, పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణ సూచించారు. ఒకసారి జిల్లాలుగా ఏర్పాటు చేసిన తర్వాత వాటిని తీసేస్తే సమస్యలు వస్తాయన్నారు.

పునర్విభజనపై  పునరాలోచించాలి.. ఏర్పాటు చేసిన వాటిని తీసేస్తే సమస్యలు వస్తాయి
మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు: కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, జిల్లాల తొలగింపు, పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణ సూచించారు. ఒకసారి జిల్లాలుగా ఏర్పాటు చేసిన తర్వాత వాటిని తీసేస్తే సమస్యలు వస్తాయన్నారు.