భారత తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు బడ్జెట్ షాక్.. 4 ఏళ్లు ఆలస్యం.. లక్ష కోట్లు పెరిగిన అంచనా వ్యయం..!

భారత తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. బడ్జెట్ కారణంగా మరింత ఆలస్యం అవుతోంది. మొదట వేసిన అంచనా వ్యయానికి ప్రస్తుత వ్యయానికి ఏకంగా రూ. 1 లక్ష కోట్లు పెరగడం గమనార్హం. అంతేకాకుండా మొదట అనుకున్న దానికంటే ఇప్పటికే ఈ ప్రాజెక్టు 4 ఏళ్లు ఆలస్యం అయింది. అయితే తొలి దశ మాత్రం వచ్చే ఏడాదిలో ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అసలు బుల్లెట్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరగడానికి గల కారణాలేంటి. ఎప్పటివరకు ఈ బుల్లెట్ రైలు పట్టాలెక్కనుంది అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

భారత తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు బడ్జెట్ షాక్.. 4 ఏళ్లు ఆలస్యం.. లక్ష కోట్లు పెరిగిన అంచనా వ్యయం..!
భారత తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. బడ్జెట్ కారణంగా మరింత ఆలస్యం అవుతోంది. మొదట వేసిన అంచనా వ్యయానికి ప్రస్తుత వ్యయానికి ఏకంగా రూ. 1 లక్ష కోట్లు పెరగడం గమనార్హం. అంతేకాకుండా మొదట అనుకున్న దానికంటే ఇప్పటికే ఈ ప్రాజెక్టు 4 ఏళ్లు ఆలస్యం అయింది. అయితే తొలి దశ మాత్రం వచ్చే ఏడాదిలో ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అసలు బుల్లెట్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరగడానికి గల కారణాలేంటి. ఎప్పటివరకు ఈ బుల్లెట్ రైలు పట్టాలెక్కనుంది అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.