ఇరాన్‌పై అమెరికా దాడి.. భారత పౌరులకు కేంద్రం అత్యవసర హెచ్చరికలు

ఇరాన్‌లో అంతర్గత తిరుగుబాటు, అమెరికా సైనిక దాడి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. ఇరాన్‌లో ఉన్న భారత పౌరుల భద్రత కోసం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశంలో పరిస్థితి గంటగంటకూ మారుతుండటంతో.. అక్కడ ఉన్న భారతీయులు రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

ఇరాన్‌పై అమెరికా దాడి.. భారత పౌరులకు కేంద్రం అత్యవసర హెచ్చరికలు
ఇరాన్‌లో అంతర్గత తిరుగుబాటు, అమెరికా సైనిక దాడి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. ఇరాన్‌లో ఉన్న భారత పౌరుల భద్రత కోసం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశంలో పరిస్థితి గంటగంటకూ మారుతుండటంతో.. అక్కడ ఉన్న భారతీయులు రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.