ప్రజలకు క్షమాపణలు చెప్పి.. రాజకీయాల నుంచి వైదొలుగు జగన్: సోమిరెడ్డి

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజధాని అమరావతిలో ఘాటుగా స్పందించారు.

ప్రజలకు క్షమాపణలు చెప్పి.. రాజకీయాల నుంచి వైదొలుగు జగన్: సోమిరెడ్డి
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజధాని అమరావతిలో ఘాటుగా స్పందించారు.