గ్రామీణ ప్రజల కళ్లల్లో ఆనందం నింపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం మండలంలోని చల్లవానిపేట నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మాట్లాడుతూ ప్రజలు బాగోగులు కోసం గ్రామాల్లో ప్రభుత్వం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోందన్నారు.
గ్రామీణ ప్రజల కళ్లల్లో ఆనందం నింపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం మండలంలోని చల్లవానిపేట నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మాట్లాడుతూ ప్రజలు బాగోగులు కోసం గ్రామాల్లో ప్రభుత్వం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోందన్నారు.