ప్రజల సౌలభ్యం కోసం జ్యుడీషియల్‌ కోర్టు

ప్రజల సౌలభ్యం కో సం దేవరకద్రలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ర్టేట్‌ ఫస్ట్‌ క్లాసు కోర్టును గురువారం హైదరాబాద్‌లోని హైకోర్టు నుంచి వర్చువల్‌గా మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్మిని స్ర్టేటివ్‌ జడ్జి ఎన్‌వీ శ్రావణ్‌ కుమార్‌, హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవితో కలిసి ప్రారంభించారు.

ప్రజల సౌలభ్యం కోసం జ్యుడీషియల్‌ కోర్టు
ప్రజల సౌలభ్యం కో సం దేవరకద్రలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ర్టేట్‌ ఫస్ట్‌ క్లాసు కోర్టును గురువారం హైదరాబాద్‌లోని హైకోర్టు నుంచి వర్చువల్‌గా మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్మిని స్ర్టేటివ్‌ జడ్జి ఎన్‌వీ శ్రావణ్‌ కుమార్‌, హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవితో కలిసి ప్రారంభించారు.