జాతీయ రహదారిపై ఎలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద గురువారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సేఫ్టీ అలారమే ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు బస్సులోని సేఫ్టీ అలారం సైరన్ మోగడంతో డ్రైవర్తోపాటు పలువురు ప్రయాణికులు అప్రమత్తయ్యారు.
జాతీయ రహదారిపై ఎలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద గురువారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో సేఫ్టీ అలారమే ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు బస్సులోని సేఫ్టీ అలారం సైరన్ మోగడంతో డ్రైవర్తోపాటు పలువురు ప్రయాణికులు అప్రమత్తయ్యారు.