ప్రయాణికులకు అలర్ట్ - ఏపీ, తెలంగాణ మధ్య అదనపు ప్రత్యేక రైళ్లు, ఆగే స్టేషన్లు ఇవే...

సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అనకాపల్లి - చర్లపల్లి మధ్య వీటిని నడపనుంది. ఇందుకు సంబంధించిన తేదీలను ప్రకటించింది.

ప్రయాణికులకు అలర్ట్ - ఏపీ, తెలంగాణ మధ్య అదనపు ప్రత్యేక రైళ్లు, ఆగే స్టేషన్లు ఇవే...
సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అనకాపల్లి - చర్లపల్లి మధ్య వీటిని నడపనుంది. ఇందుకు సంబంధించిన తేదీలను ప్రకటించింది.