చైనా మంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి హెచ్చరించారు. ఆమె మాట్లాడుతూ.. చైనా మాంజాపై నిషేధం ఉందన్నారు. అలాగే.. ఈ మాంజా వల్ల కొంతమంది గాయాలపాలవుతుండగా, మరికొంతమంది చనిపోతున్నారన్నారు. అందుకే దీని విక్రయాలను అడ్డకుంటున్నామన్నారు.
చైనా మంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి హెచ్చరించారు. ఆమె మాట్లాడుతూ.. చైనా మాంజాపై నిషేధం ఉందన్నారు. అలాగే.. ఈ మాంజా వల్ల కొంతమంది గాయాలపాలవుతుండగా, మరికొంతమంది చనిపోతున్నారన్నారు. అందుకే దీని విక్రయాలను అడ్డకుంటున్నామన్నారు.