మార్కాపురం జిల్లా పరిధిలోని దోర్నాల మండలం ఐనముక్కల గ్రామంలో 12ఏళ్ల క్రితం పులి చర్మాలు పట్టుబడిన కేసులో ముగ్గురికి మార్కాపురం జిల్లా అదనపు సెషన్స్ కోర్టు న్యాయాధికారి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమాన విధించారు.
మార్కాపురం జిల్లా పరిధిలోని దోర్నాల మండలం ఐనముక్కల గ్రామంలో 12ఏళ్ల క్రితం పులి చర్మాలు పట్టుబడిన కేసులో ముగ్గురికి మార్కాపురం జిల్లా అదనపు సెషన్స్ కోర్టు న్యాయాధికారి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమాన విధించారు.