బెంగాల్ ఎన్నికల్లో సంచలనం.. ఫాల్తా నియోజకవర్గం మొత్తం రీ పోలింగ్.. కారణం ఏంటంటే?

పశ్చిమ బెంగాల్ ఎన్నికల రణరంగంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. కౌంటింగ్‌కు ఒక్క రోజు ముందు కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఒక నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను రద్దు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది అంటూ ఈసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఫాల్తాలో ఏం జరిగింది? మే 4వ తేదీనే అక్కడ కౌంటింగ్ ఎందుకు జరగడం లేదో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

బెంగాల్ ఎన్నికల్లో సంచలనం.. ఫాల్తా నియోజకవర్గం మొత్తం రీ పోలింగ్.. కారణం ఏంటంటే?
పశ్చిమ బెంగాల్ ఎన్నికల రణరంగంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. కౌంటింగ్‌కు ఒక్క రోజు ముందు కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఒక నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను రద్దు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది అంటూ ఈసీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు ఫాల్తాలో ఏం జరిగింది? మే 4వ తేదీనే అక్కడ కౌంటింగ్ ఎందుకు జరగడం లేదో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.