'బెంగాలీ భాష మాట్లాడే వారందరూ బంగ్లాదేశీలు కాదు': ప్రధాని మోదీకి అధిర్ రంజన్ చౌదరి లేఖ
పశ్చిమ బెంగాల్కు చెందిన వలస కార్మికులు వివిధ రాష్ట్రాల్లో (ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో) తీవ్ర వివక్షకు గురవుతున్నారని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు.