భారత్‌కు చేరుకున్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి

భారత పర్యటన కోసం బయలుదేరిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి నేడు కోల్‌కతాకు చేరుకున్నారు. త్వరలో ప్రధాని మోదీతో కూడా సమావేశం అవుతారని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్ వేదికగా తెలిపారు.

భారత్‌కు చేరుకున్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి
భారత పర్యటన కోసం బయలుదేరిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి నేడు కోల్‌కతాకు చేరుకున్నారు. త్వరలో ప్రధాని మోదీతో కూడా సమావేశం అవుతారని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్ వేదికగా తెలిపారు.