సొంత అన్నతో నెలకొన్న భూ తగాదా ఆ మహిళా న్యాయవాది ప్రాణం తీసింది. కొందరిని వెంటేసుకొచ్చిన ఆ అన్న, తల్లితో కలిసి భూమిని సర్వే చేయిస్తున్న చెల్లిని కత్తితో గొంతు కోసి హత్యచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
సొంత అన్నతో నెలకొన్న భూ తగాదా ఆ మహిళా న్యాయవాది ప్రాణం తీసింది. కొందరిని వెంటేసుకొచ్చిన ఆ అన్న, తల్లితో కలిసి భూమిని సర్వే చేయిస్తున్న చెల్లిని కత్తితో గొంతు కోసి హత్యచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది.