మీకు తెలుసా? భారత్- పాకిస్థాన్‌‌ ఉమ్మడి పాస్‌పోర్ట్ ఉండేదని.. సాక్ష్యమిదిగో!

భారత్-పాకిస్థాన్ మధ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి పాస్‌పోర్ట్ ఊహించలేం. కానీ ఒకప్పుడు అది నిజంగానే ఉండేది! కుటుంబాలను కలవడానికి, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ ఎరుపు రంగు పాస్‌పోర్ట్‌ను 1960ల చివర వరకు ఇచ్చేవారు. చరిత్రకారిణి నూర్ జైదీ ఈ అరుదైన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్ అవుతోంది. దేశ విభజన తర్వాత ఇరు దేశాలకు చెందిన ప్రజలు భారత్, పాక్‌లోని ఉన్న తమవారిని కలుసుకోడడానికి దీనిని తీసుకొచ్చారు.

మీకు తెలుసా? భారత్- పాకిస్థాన్‌‌ ఉమ్మడి పాస్‌పోర్ట్ ఉండేదని.. సాక్ష్యమిదిగో!
భారత్-పాకిస్థాన్ మధ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి పాస్‌పోర్ట్ ఊహించలేం. కానీ ఒకప్పుడు అది నిజంగానే ఉండేది! కుటుంబాలను కలవడానికి, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ ఎరుపు రంగు పాస్‌పోర్ట్‌ను 1960ల చివర వరకు ఇచ్చేవారు. చరిత్రకారిణి నూర్ జైదీ ఈ అరుదైన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్ అవుతోంది. దేశ విభజన తర్వాత ఇరు దేశాలకు చెందిన ప్రజలు భారత్, పాక్‌లోని ఉన్న తమవారిని కలుసుకోడడానికి దీనిని తీసుకొచ్చారు.