రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో శ్రీకాకుళం క్యాంపస్లో 2026-27 విద్యా సంవత్సరంలో ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి రెండు రోజుల పాటు నిర్వహించిన తొలవిడత కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం ముగిసింది.
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో శ్రీకాకుళం క్యాంపస్లో 2026-27 విద్యా సంవత్సరంలో ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి రెండు రోజుల పాటు నిర్వహించిన తొలవిడత కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం ముగిసింది.