నాటి ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. ప్రభుత్వ అవసరాల కోసం నెలరోజులుగా భూములను సర్వేచేసి, అందులో కొంత భూమిని తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు కందకాలు కొడుతుండడంతో రైతులు అడ్డుకుంటున్నారు. అసలు ఎలాంటి ప్రకటనలు చేయకుండానే ఆ భూములను ఏ అవసరాల
నాటి ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. ప్రభుత్వ అవసరాల కోసం నెలరోజులుగా భూములను సర్వేచేసి, అందులో కొంత భూమిని తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు కందకాలు కొడుతుండడంతో రైతులు అడ్డుకుంటున్నారు. అసలు ఎలాంటి ప్రకటనలు చేయకుండానే ఆ భూములను ఏ అవసరాల