Peddapalli: దేశంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన నరేంద్రమోదీ
గోదావరిఖని, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): దేశంలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టి పోయిందని, నీట్పరీక్షల పేపర్ లీకేజీలే దీనికి నిదర్శన మని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ఆరోపించారు.