కేంద్రంలో నరేంద్రమోదీ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ప్రమాదకరంగా మారాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక జీవో నంబర్ 590, 847 కాపీలను బుధవారం పత్తికొండలో సీపీఐ నాయకులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు.
కేంద్రంలో నరేంద్రమోదీ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ప్రమాదకరంగా మారాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక జీవో నంబర్ 590, 847 కాపీలను బుధవారం పత్తికొండలో సీపీఐ నాయకులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు.