మధ్యప్రదేశ్‌‌‌‌లో 3 రాజ్యసభ సీట్లు బీజేపీకే..ఏకగ్రీవంగా ఎన్నికైన అగర్వాల్‌‌‌‌, తరుణ్‌‌‌‌ చుగ్, మహేశ్‌‌‌‌ కేవత్‌

భోపాల్‌‌‌‌: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌‌‌‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రజనీశ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, తరుణ్‌‌‌‌ చుగ్, మహేశ్‌‌‌‌ కేవత్‌‌‌‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మధ్యప్రదేశ్‌‌‌‌లో 3 రాజ్యసభ సీట్లు బీజేపీకే..ఏకగ్రీవంగా ఎన్నికైన అగర్వాల్‌‌‌‌, తరుణ్‌‌‌‌ చుగ్, మహేశ్‌‌‌‌ కేవత్‌
భోపాల్‌‌‌‌: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌‌‌‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రజనీశ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, తరుణ్‌‌‌‌ చుగ్, మహేశ్‌‌‌‌ కేవత్‌‌‌‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.