గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాల నిధులతో ఏర్పాటు చేసిన ‘మహిళా మార్టు’లు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. సభ్యులకు తెలియకుండా గత ఏడాది సెప్టెంబరు 20న మార్టును మూసివేశారు. అందులో సామగ్రిని సైతం డిసెంబరులో అమ్మేశారు. మొత్తం మీద రూ.37 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్టు లెక్కలు తేల్చారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాల నిధులతో ఏర్పాటు చేసిన ‘మహిళా మార్టు’లు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. సభ్యులకు తెలియకుండా గత ఏడాది సెప్టెంబరు 20న మార్టును మూసివేశారు. అందులో సామగ్రిని సైతం డిసెంబరులో అమ్మేశారు. మొత్తం మీద రూ.37 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్టు లెక్కలు తేల్చారు.