మహాశివరాత్రికి ముందుగానే.. పురాతన శివాలయంలో అద్భుతం..! పూజలు చేసేందుకు భక్తుల క్యూ..

పంచారామాలు, జ్యోతిర్లింగాలు చాలా ప్రసిద్దమైనవి. కాశీ క్షేత్రంలో శివుడు విశ్వనాధుని గా కొలవబడుతున్నారు. అయితే ఆ కైలాస నాధుడికి భువిలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అలాంటి అతి పురాతన ఆలయాల్లో ఏలూరు జిల్లా కలిదిండిలో ఉన్న శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ తాజాగా ఓ అద్భుతం జరిగింది.

మహాశివరాత్రికి ముందుగానే.. పురాతన శివాలయంలో అద్భుతం..! పూజలు చేసేందుకు భక్తుల క్యూ..
పంచారామాలు, జ్యోతిర్లింగాలు చాలా ప్రసిద్దమైనవి. కాశీ క్షేత్రంలో శివుడు విశ్వనాధుని గా కొలవబడుతున్నారు. అయితే ఆ కైలాస నాధుడికి భువిలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అలాంటి అతి పురాతన ఆలయాల్లో ఏలూరు జిల్లా కలిదిండిలో ఉన్న శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ఇక్కడ తాజాగా ఓ అద్భుతం జరిగింది.