Andhra News: రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. డ్రైవర్ చేసి పనితో..
Andhra News: రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. డ్రైవర్ చేసి పనితో..
నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి వినుకొండ వెళ్తుండగా నాయుడుపేట విన్నమాల వద్ద ఆర్టిసి బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను దించేయడంలో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు సంగం మేర కాలిపోగా ఘటనా స్థలానికి చేరకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి వినుకొండ వెళ్తుండగా నాయుడుపేట విన్నమాల వద్ద ఆర్టిసి బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను దించేయడంలో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు సంగం మేర కాలిపోగా ఘటనా స్థలానికి చేరకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.