మీ ద్రోహాన్ని మరిచిపోతారని అనుకోవడం అవివేకమే.. రైతుభరోసా నిధుల విడుదల వేళ కేటీఆర్ విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లో రూ.30 వేల కోట్ల రైతు భరోసా నిధులు ఎగ్గొట్టి మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

మీ ద్రోహాన్ని మరిచిపోతారని అనుకోవడం అవివేకమే.. రైతుభరోసా నిధుల విడుదల వేళ కేటీఆర్ విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల్లో రూ.30 వేల కోట్ల రైతు భరోసా నిధులు ఎగ్గొట్టి మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.