తమ సమస్యలు పరిష్కరించాలని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు. ఆదివారం హైదరాబాద్లో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండం రాజు రాంచందర్ నేతృత్వంలో రిటైర్డు ఉద్యోగులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
తమ సమస్యలు పరిష్కరించాలని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు. ఆదివారం హైదరాబాద్లో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండం రాజు రాంచందర్ నేతృత్వంలో రిటైర్డు ఉద్యోగులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.