రాజకీయాల కతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తు న్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మండలపరిషత్ కార్యాలయ సమావేశం హాలులో జరిగిన మండల సర్వసభ్య సమా వేశానికి ఎంపీపీ దంతులూరి ప్రకాశం అధ్యక్షత వహిం చారు.
రాజకీయాల కతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తు న్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మండలపరిషత్ కార్యాలయ సమావేశం హాలులో జరిగిన మండల సర్వసభ్య సమా వేశానికి ఎంపీపీ దంతులూరి ప్రకాశం అధ్యక్షత వహిం చారు.