రాజ్యసభలో ఎన్డీఏకు బలం పెరిగింది.. ఆప్ ఎంపీల విలీనానికి రాజ్యసభ చైర్మన్ ఆమోదం

న్యూఢిల్లీ, వెలుగు: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవ్వడానికి రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు.

రాజ్యసభలో ఎన్డీఏకు బలం పెరిగింది.. ఆప్ ఎంపీల విలీనానికి రాజ్యసభ చైర్మన్ ఆమోదం
న్యూఢిల్లీ, వెలుగు: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవ్వడానికి రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు.