ఆర్టీసీ బస్సును ..ఢీకొట్టిన బోరు బండి..16 మందికి గాయాలు.. సిద్దిపేట జిల్లాలో ఘటన

నర్సాపూర్, వెలుగు: ఆర్టీసీ బస్సును బోరు బండి ఢీకొట్టిన ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ వద్ద జరిగింది.

ఆర్టీసీ బస్సును ..ఢీకొట్టిన బోరు బండి..16 మందికి గాయాలు.. సిద్దిపేట జిల్లాలో ఘటన
నర్సాపూర్, వెలుగు: ఆర్టీసీ బస్సును బోరు బండి ఢీకొట్టిన ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ వద్ద జరిగింది.