మాజీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరుకానని వెల్లడి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మకు లేఖ రాశారు.

మాజీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరుకానని వెల్లడి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మకు లేఖ రాశారు.