వేములవాడ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామున భక్తులు స్వామి కల్యాణకట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

వేములవాడ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామున భక్తులు స్వామి కల్యాణకట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించారు.