రైతులకు పండగ కానుక.. సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్.. మంత్రి తుమ్మల కీలక అప్డేట్

తెలంగాణను ఆయిల్‌పామ్ సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో రూ.66.33 కోట్లతో నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 2,412 ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతుల దశాబ్దాల కల నెరవేరిందని మంత్రి తెలిపారు. రైతులకు తీపి కబురు చెబుతూ.. సన్నాలకు రూ.500 బోనస్‌పైనా కీలక అప్డేట్ఇచ్చారు.

రైతులకు పండగ కానుక.. సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్.. మంత్రి తుమ్మల కీలక అప్డేట్
తెలంగాణను ఆయిల్‌పామ్ సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో రూ.66.33 కోట్లతో నిర్మించిన మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 2,412 ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతుల దశాబ్దాల కల నెరవేరిందని మంత్రి తెలిపారు. రైతులకు తీపి కబురు చెబుతూ.. సన్నాలకు రూ.500 బోనస్‌పైనా కీలక అప్డేట్ఇచ్చారు.