రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబించాలని, ఇందులో భాగంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు చల్లడానికి డ్రోన్ల వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి పిలుపునిచ్చారు. జిల్లాలోని 19 మండలాల్లో 20 కిసాన్ డ్రోన్లు అందుబాటులో ఉంచామని తెలిపారు.
రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబించాలని, ఇందులో భాగంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు చల్లడానికి డ్రోన్ల వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి పిలుపునిచ్చారు. జిల్లాలోని 19 మండలాల్లో 20 కిసాన్ డ్రోన్లు అందుబాటులో ఉంచామని తెలిపారు.