కాంగ్రెస్ గూండాలు మాపై దాడి చేశారు.. సైబరాబాద్ సీపీకి మల్లారెడ్డి ఫిర్యాదు
కాంగ్రెస్ గూండాలు మాపై దాడి చేశారు.. సైబరాబాద్ సీపీకి మల్లారెడ్డి ఫిర్యాదు
మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమపై వంద మంది కాంగ్రెస్ గూండాలు దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమపై వంద మంది కాంగ్రెస్ గూండాలు దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.